- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: హయత్నగర్ కార్పొరేటర్ సామా తిరుమల రెడ్డిపై ఆదివారం స్థానికులు దాడి చేశారు. రంగనాయకులగుట్టలో నాలా భూములు కబ్జాకు గురవుతున్నాయని ఎన్నిసార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం లేదని బస్తీవాసులు ఆగ్రహంతో దాడికి తెగబడ్డారు. వర్షానికి ఇళ్లన్నీ మునిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని, పరిస్థితిని అదుపులో తీసుకున్నారు.
Next Story