దేశ రాజధానితో ఉన్న సరిహద్దులు మూసి వేయండి: హర్యానా హోం మంత్రి

by  |
దేశ రాజధానితో ఉన్న సరిహద్దులు మూసి వేయండి: హర్యానా హోం మంత్రి
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీతో ఉన్న సరిహద్దులను మూసివేయాలని హర్యానా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కరోనా కేసులు గణనీయంగా పెరుగుతున్నందున హర్యానా హోంమంత్రి అనిల్ విజ్ దేశ రాజధానితో ఉన్న సరిహద్దులను మూసివేయాలంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Next Story

Most Viewed