సిద్దిపేటలో పర్యటించిన హరీశ్‌రావు

by  |
సిద్దిపేటలో పర్యటించిన హరీశ్‌రావు
X

దిశ, సిద్దిపేట: సిద్దిపేటలో మంగళవారం మంత్రి హరీశ్ రావు పర్యటించారు. పట్టణంలోని బారాయిమామ్, చిన్న మసీదు సమీపంలో రూ. 25 లక్షల వ్యయంతో నిర్మించనున్న పద్మశాలి సమాజ భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, స్థానిక కౌన్సిలర్లు, పద్మశాలి సమాజ సంఘ సభ్యులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed