- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మెదక్: లాక్ డౌన్ అమలవుతుండటంతో రాష్ట్రంలో ఇతర ప్రాంతాలకు వెళ్లే ప్రజలు, వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి హరీశ్ రావు హైదరాబాద్ నుంచి సిద్దిపేటకు వెళ్తున్న క్రమంలో శామీర్ పెట్ వద్ద ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిని గమనించారు. దీంతో వెంటనే కారు ఆపి, ఎందుకు ఆగారు, ఎక్కడకు వెళ్తున్నారంటూ ఆరా తీశారు. ఫలానా చోటుకు వెళ్తుంటే పోలీసులు అడ్డుకున్నారని చెప్పారు. దీంతో మంత్రి పోలీసులతో మాట్లాడి వారిని వెళ్లనివ్వాలని ఆదేశించారు.
Tags: harish rao, siddipet, hyderabad, lackdown, shameerpet,
Next Story