- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, న్యూస్ బ్యూరో: తెలంగాణ పోలీసులకు 500 హెడ్ మాస్కులను జూబ్లీ హిల్స్కు చెందిన ఏపీవన్ పెయిన్ క్లినిక్కు చెందిన వైద్యులు సుధీర్ ధార, మినాల్ చంద్రలు మంగళవారం డీజీపీ కార్యాలయంలో అందచేశారు. కోవిడ్ నియంత్రణలో నిర్విరామంగా కృషి చేస్తున్న పోలీసు అధికారులకు ఈ హెడ్ మాస్కులను అందచేస్తున్నామని, శాంతి భద్రతల విభాగం అడిషనల్ డీజీపీ జితేందర్, ఐజీ సంజయ్ కుమార్ జైన్లకు అందజేశారు. దీంతో మాస్కులను డొనేట్ చేసిన వైద్యులను అడిషనల్ డీజీ అభినందించారు.
Next Story