- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘అక్రమాలను అమిత్ షా దృష్టికి తీసుకెళ్తాం’
by Vemula.Srinu Prasad |
<p>ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. నామినేషన్లు దాఖలు చేయకుండా వైసీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసు శాఖ, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని జీవీఎల్ డిమాండ్ చేశారు. Tags: gvl narasimha rao, comments, ycp</p>

X
ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీ అక్రమాలపై అమిత్ షా దృష్టికి తీసుకెళ్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు. నామినేషన్లు దాఖలు చేయకుండా వైసీపీ నాయకులు దాడులు, దౌర్జన్యాలు, బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. దీనిపై పోలీసు శాఖ, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని జీవీఎల్ డిమాండ్ చేశారు.
Tags: gvl narasimha rao, comments, ycp
Next Story






