- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,తెలంగాణ బ్యూరో: తెలంగాణలో గురుకుల బాలుర సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణ సాంఘిక,గిరిజన సంక్షేమ గురుకుల బాలుర సైనిక్ విద్యాలయ సంస్థల్లో 2021–22 అకడమిక్ ఇయర్కు సంబంధించిన 6వ తరగతి, ఇంటర్ ఫస్ట్ఇయర్ప్రవేశాలకు ఈ నెల 30న రుక్మాపూర్, అశోక్నగర్ లో జరగాల్సిన పరీక్షలను వాయిదా వేసినట్లు సోషల్వేల్పేర్రెసిడెన్షియల్కార్యాలయ వర్గాలు తెలిపాయి.
ఈ మేరకు తెలంగాణ సాంఘిక,గిరిజన సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నుంచి బుధవారం ఓ ప్రకటన విడుదలైంది. ప్రస్తుతం కరోనా ఉధృతి ఉన్నందున పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు సాంఘిక సంక్షేమ గురుకుల అధికారులు చెప్పారు. పరీక్షలు ఎప్పుడుంటాయనే అంశంపై తేదీలను తర్వాత ఖరారు చేస్తామని వెల్లడించారు.
Next Story