- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : జమ్మూకాశ్మీర్లో మరోసారి కాల్పులు కలకలం రేపాయి. ఉగ్రవాదులకు, జవాన్లకు జరిగిన ఈ ఎదురుకాల్పుల్లో గుంటూరు జిల్లా వాసి మృతి చెందాడు. నిన్న రాజౌరి జిల్లా సుందర్బని సెక్టార్లో ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతం కాగా, ఇద్దరు జవాన్లు వీరమరణం పొందారు. అయితే ఈ కాల్పుల్లో గుంటూరు జిల్లా బాపట్ల మండలం కొత్తపాలెంవాసి మరుపోలు జశ్వంత్ రెడ్డి మృతి చెందాడు. ఈయన ఐదేళ్ల క్రితం ఇండియన్ ఆర్మీలో చేరాడు. భద్రతా బలగాల కాల్పుల్లో ఇద్దరు పాక్ ఉగ్రవాదులు హతంమయ్యారు.
Next Story