ఆస్పత్రిలో దారుణం.. కలెక్టర్‌కు ఫోన్ చేసినా నో రెస్పాన్స్

by  |
ఆస్పత్రిలో దారుణం.. కలెక్టర్‌కు ఫోన్ చేసినా నో రెస్పాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. గుండెపోటు సమస్యతో బాధపడుతో వినుకొండకు చెందిన ఓ వ్యక్తిని తన కూతుర్లు ఆస్పత్రికి వచ్చారు. కరోనా టెస్టులు చేయకుండా వైద్యం చేయడం కుదరదన్న ఆస్పత్రి సిబ్బంది తేల్తిచెప్పారు. దీంతో వ్యక్తికి గుండె నొప్పి ఎక్కువై ఆస్పత్రిలోనే కన్నకూతర్ల ముందే ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ కూతుర్లు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయమై కలెక్టర్ కు ఫోన్ చేసినా స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు.

Next Story

Most Viewed