- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరులో ప్రభుత్వాస్పత్రిలో దారుణం చోటు చేసుకుంది. గుండెపోటు సమస్యతో బాధపడుతో వినుకొండకు చెందిన ఓ వ్యక్తిని తన కూతుర్లు ఆస్పత్రికి వచ్చారు. కరోనా టెస్టులు చేయకుండా వైద్యం చేయడం కుదరదన్న ఆస్పత్రి సిబ్బంది తేల్తిచెప్పారు. దీంతో వ్యక్తికి గుండె నొప్పి ఎక్కువై ఆస్పత్రిలోనే కన్నకూతర్ల ముందే ప్రాణాలు వదిలాడు. దీంతో ఆ కూతుర్లు కన్నీరుమున్నీరయ్యారు. ఈ విషయమై కలెక్టర్ కు ఫోన్ చేసినా స్పందించలేదని వారు ఆరోపిస్తున్నారు.
Next Story