- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : శంషాబాద్లో తుపాకుల కలకలం సంచలనంగా మారింది. రియల్టర్ హైమద్ ఇంట్లో రెండు తుపాకులు, 30 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. మంగళవారం ఉదయం రియల్టర్ హైమద్ ఇంట్లో ఎస్ఓటీ పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో హైమద్ ఇంట్లో రెండు తుపాకులు, 30 బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా పలు హత్య కేసుల్లో అతడికి సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. అయితే హైమద్పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. నిందితుడిపై రంగారెడ్డి, మహబూబ్ నగర్ పోలీస్ స్టేషన్లలో హత్యకేసులు ఫైల్ అయినట్టు సమాచారం. గతంలోనూ పీడీ చట్టం కింద జైలుకు వెళ్లొచ్చినట్లుగా గుర్తించారు.
- Tags
- guns
Next Story