పెరుగుతున్న ఉధృతి.. TSలో కొత్తగా 2,478 కేసులు

by  |
పెరుగుతున్న ఉధృతి.. TSలో కొత్తగా 2,478 కేసులు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. కొత్తగా 2,478 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. ఐదుగురు కరోనా బారిన పడి మరణించారు. ఇప్పటివరకు మొత్తం 3,21,182 కేసులు నమోదవ్వగా.. 1,746 మంది మృతి చెందారు. ప్రస్తుతం 15,472 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కొత్తగా నమోదువాటిల్లో .. జీహెచ్‌ఎంసీ పరిధిలో 402 కరోనా కేసులు నమోదయ్యాయి. కాగా, నిన్న కరోనా కట్టడిపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్.. మాస్కులు ధరించనివారికి రూ.వెయ్యి జరిమనా విధించాలని అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed