- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తమిళనాడులోని కూనూరు సమీపంలో హెలికాప్టర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ కన్నుమూశారు. వారం రోజుల పాటు బెంగళూరులోని ఆర్మీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆయన బుధవారం మరణించినట్లు ఇండియన్ ఎయిర్ఫోర్స్ ట్వీట్ చేసింది. ఈ నెల 8న 14 మందితో వెల్లింగ్టన్కు వెళ్తున్న హెలికాప్టర్ కూనూరు సమీపంలో చెట్టును ఢీకొట్టి కూలిపోయింది ఈ ఘటనలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, ఆయన భార్యతో సహా 13 మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన వరుణ్ సింగ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.
Next Story