- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గానికి చెందిన కొందరు లాక్డౌన్ కారణంగా ముంబైలో ఆకలితో అలమటిస్తున్నామని మంత్రి కొప్పుల ఈశ్వర్కు వాట్సప్ మెసెజ్ చేశారు. దీనికి స్పందించిన మంత్రి వారికి భోజన వసతితోపాటు రూ. 1.18 లక్షల ఆర్థిక సాయం అందించారు. ఈ సమాచారాన్ని ట్విట్టర్ ద్వారా తెలుసుకున్న కేటీఆర్ ఈశ్వర్ అన్న గ్రేట్ జాబ్ అంటూ ట్విట్ చేశారు.
Tags:minister ktr,appreciate,minister koppula
Next Story