మానేరు వాగులో తాత, మనవడు గల్లంతు

by Sridhar Babu |   (  Updated:2020-07-02 10:48:10  IST  )

<p>దిశ, సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మానేరు వాగులో తాత మనవడు పడి గల్లంతయ్యారు. గంభీరావుపేట మండలం కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒగ్గు మల్లయ్య(65) తన మనవడు అఖిరేష్ నందన్(9)తో కలిసి మోటర్ వద్ద నాచు తీస్తుండగా ప్రమాదవశాత్తు మానేరు వాగులో పడి గల్లంతయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.</p>

మానేరు వాగులో తాత, మనవడు గల్లంతు
X

దిశ, సిరిసిల్ల: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మానేరు వాగులో తాత మనవడు పడి గల్లంతయ్యారు. గంభీరావుపేట మండలం కేంద్రంలో గురువారం ఈ ఘటన చోటుచేసుకుంది. ఒగ్గు మల్లయ్య(65) తన మనవడు అఖిరేష్ నందన్(9)తో కలిసి మోటర్ వద్ద నాచు తీస్తుండగా ప్రమాదవశాత్తు మానేరు వాగులో పడి గల్లంతయ్యారు. స్థానికులు పోలీసులకు సమాచారం తెలియజేయడంతో ఘటనా స్థలానికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు.

Next Story