- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్: అడ్వకేట్ దపంతులు వామన్ రావు, నాగమణి మర్డర్ ఘటనపై ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై లేఖ రాశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆమె లేఖలో కోరారు. ఘటనపై పూర్తి స్థాయిలో నివేదిక పంపించాలని అన్నారు. కాగా ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడు బిట్టు శ్రీనుకు 14 రోజుల రిమాండ్ను కోర్టు విధించిన సంగతి తెలిసిందే.
Next Story