ఆ మర్డర్ కేసుపై సర్కార్‌కు గవర్నర్ లేఖ

by  |
ఆ మర్డర్ కేసుపై సర్కార్‌కు గవర్నర్ లేఖ
X

దిశ,వెబ్‌డెస్క్: అడ్వకేట్ దపంతులు వామన్ రావు, నాగమణి మర్డర్ ఘటనపై ప్రభుత్వానికి గవర్నర్ తమిళసై లేఖ రాశారు. ఈ ఘటనపై విచారణను వేగవంతం చేయాలంటూ ప్రభుత్వాన్ని ఆమె లేఖలో కోరారు. ఘటనపై పూర్తి స్థాయిలో నివేదిక పంపించాలని అన్నారు. కాగా ఈ కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ కేసులో నిందితుడు బిట్టు శ్రీనుకు 14 రోజుల రిమాండ్‌ను కోర్టు విధించిన సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed