- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, శేరిలింగంపల్లి : చందానగర్ శ్రీ శారదా పీఠ పాలిత వెంకటేశ్వర స్వామి రజతోత్సవాల సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. స్వామి వారిని సందర్శించుకున్నారు. శుక్రవారం ఉదయం సాత్మనందేంద్ర స్వామి ఆధ్వర్యంలో స్వామి వారికి ప్రత్యేక పూజలు, వస్త్రాలు, పూలు, పండ్లు సమర్పించారు. అనంతరం స్వామి స్వరూపానందేంద్ర ఆశీర్వచనాలు పొందారు. అలాగే వెంకటేశ్వర స్వామివారి ఆభరణాలను సందర్శించారు.
Next Story