- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అపోహలు వద్దు.. అందరూ టీకా వేసుకోవాలి : గవర్నర్
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: కోవిడ్వ్యాక్సినేషన్పై అపోహలు అనరసవరమని తెలంగాణ గవర్నర్ తమిళసై అన్నారు. తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుచానూరులో పద్మావతి అమ్మవారు, తర్వాత శ్రీకాళహస్తీశ్వరుడ్ని దర్శించుకున్నారు. సమ్మేళనంలో తమిళిసై మాట్లాడుతూ.. కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ మన శాస్త్రవేత్తలు అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని చెప్పారు. కోవిడ్ వ్యాక్సినేషన్పై అపోహలు విడనాడి ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకొని కోవిడ్ నుంచి […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: కోవిడ్వ్యాక్సినేషన్పై అపోహలు అనరసవరమని తెలంగాణ గవర్నర్ తమిళసై అన్నారు. తిరుపతిలోని ఎస్వీ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం తిరుచానూరులో పద్మావతి అమ్మవారు, తర్వాత శ్రీకాళహస్తీశ్వరుడ్ని దర్శించుకున్నారు. సమ్మేళనంలో తమిళిసై మాట్లాడుతూ.. కోవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొనే వ్యాక్సిన్ మన శాస్త్రవేత్తలు అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందని చెప్పారు. కోవిడ్ వ్యాక్సినేషన్పై అపోహలు విడనాడి ధైర్యంగా వ్యాక్సిన్ వేయించుకొని కోవిడ్ నుంచి రక్షణ పొంది ఆరోగ్యంగా ఉండాలని తమిళసై ఆకాంక్షించారు.
Next Story






