హైదరాబాద్ భాగ్యలక్ష్మి దేవాలయంలో పూజలు చేసిన హర్యానా గవర్నర్

by  |
Bandaru
X

దిశ, చార్మినార్: దీపావళి పర్వదిన ఉత్సవాలలో భాగంగా చార్మినార్ లోని భాగ్యలక్ష్మి దేవాలయాన్ని సోమవారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ చైర్మన్ శశికళ బండారు దత్తాత్రేయకు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు ఉమామహేంద్ర, పొటేల్ సదానంద్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed