- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ప్రపంచం కరోనాతో విలవిలలాడుతుంటే వనపర్తి జిల్లాలో మాత్రం డెంగ్యూ విజృంభిస్తోంది. అమరచింత మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 38 డెంగ్యూ కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఇద్దరు మృతి చెందారు. ఈ వ్యవహారంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. జిల్లాలో డెంగ్యూ కేసుల పెరుగుదల సంబంధించి పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. జిల్లా పరిధిలో డెంగ్యూ నివారణకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టి, బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యారోగ్య శాఖ అధికారులను గవర్నర్ ఆదేశించారు.
Tags: Dengue, amarachitha, governor, vanparthi distric
Next Story