- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రిజర్వేషన్లు ప్రాథమిక హక్కు కాదని సుప్రీంకోర్టు చెప్పిందని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కేంద్ర,రాష్ర్ట ప్రభుత్వాలు బలహీన వర్గాలకు అన్యాయం చేస్తున్నాయన్నారు. ఇది కాంగ్రెస్ సిద్ధాంతాలకు వ్యతిరేకం అని తెలిపారు. ఎస్సీ,ఎస్టీలను కేంద్ర,రాష్ర్టాలు అణిచివేస్తున్నాయన్నారు. దీనిపై ఈ నెల 16న కాంగ్రెస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తామన్నారు.
Next Story