- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ములుగు: గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతిచెందిన సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం మల్లయ్య పల్లె గ్రామానికి చెందిన బానోతు సమ్మయ్యకు గుండెపోటు వచ్చింది. దీంతో అతడిని హనుమకొండలోని ప్రైవేట్ హాస్పిటల్ లో చేర్చించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సమ్మయ్య మృతిచెందాడు. సమ్మయ్య ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. గతంలో ఆయన భార్య వెంకటాపూర్ మండలానికి జెడ్పీటీసీగా పని చేసింది.
Next Story