- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో టెస్టులను మరింత పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే కరోనా టెస్టింగ్ ల్యాబ్ల ప్రారంభానికి రంగం సిద్ధం చేసింది. నోయిడా, ముంబై, కోల్కతాలో అత్యధిక సామర్థ్యంతో ల్యాబ్ల ఏర్పాటు చేయనుంది. రోజుకు పది వేల పరీక్షలు చేసే సామర్థ్యం ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు.
Next Story