- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఇబ్రహీంపట్నం: విధులు నిర్వహిస్తూ కరోనా బారిన పడిన ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ పంచాయితీ సెక్రటరీ శ్రీనివాస్ పూర్తిగా కోలుకుని తిరిగి విధుల్లో చేరారు. అయితే.. అతడికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ కావడంతో గత 28 రోజులుగా హోం క్వారంటైన్ లో ఉండి పూర్తిగా కోలుకున్నాడు. అనంతరం విధుల్లో చేరాడు. ఈ విషయాన్ని ఇబ్రహీంపట్నం ఎంపీడీవో నరేందర్ రెడ్డి తెలిపారు.
Next Story