- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: సీపీఐ నేతల అక్రమ అరెస్టులను టీడీపీ అధినేత చంద్రబాబు ఖండించారు. అక్రమ నిర్బంధం నుంచి సీపీఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలపై అక్రమ కేసులను ఎత్తి వేయాలని అన్నారు. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు వచ్చే వారిని అనుమతించాలన్నారు. రాష్ట్రంలో ప్రతిపక్షాలపై అణచి వేత గర్హనీయమని తెలిపారు. పోలవరమేమైనా నిషిద్ద ప్రాంతమా అని ప్రశ్నించారు.
Next Story