- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, మహబూబాబాద్ : డోర్నకల్ రైల్వేస్టేషన్ సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద రైలు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. భద్రాచలం వైపు వెళ్లే గూడ్స్ ట్రైన్ ఆఖరు బోగీ పట్టాలు తప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందిన వెంటనే రైల్వే సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని మరమ్మత్తులు చేపట్టారు. గూడ్స్ రైలు కావడంతో పెను ప్రమాదం తప్పింది.
Next Story