- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త చెప్పింది. గత కొన్నేళ్లుగా పెండింగ్లో ఉన్న ఉద్యోగుల ప్రమోషన్లపై ఎట్టకేలకు చర్యలు చేపట్టింది. ఆర్టీసీ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలనే విషయంపై జగన్ సర్కార్ సూత్రపాయంగా అంగీకారం తెలిపింది. ఈ నిర్ణయం వలన సుమారు 1000 మందికి పైగా లబ్ది చేకూరనుంది. అధికారుల స్థాయిలో తక్కువ.. ఉద్యోగులు, కార్మికుల స్థాయి వారికి ప్రమోషన్లు ఎక్కువగా దక్కనున్నట్టు సమాచారం. ఏపీలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తొలిసారిగా పదోన్నతులు కల్పించనుండటంతో ప్రాధాన్యత నెలకొంది.
Next Story