- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది. రేపటి నుంచి అనగా (డిసెంబర్- 11)వ తేది నుంచి శ్రీనివాస మంగాపురంలో లడ్డూల విక్రయం చేయనున్నట్టు ప్రకటించింది. మొదటి రోజు ప్రయోగాత్మకంగా 3వేల లడ్డూలు విక్రయిస్తామని తెలిపింది. ఈ ప్రయోగం విజయవంతం అయితే తరచూ లడ్డూల విక్రయాలు కొనసాగుతాయని ప్రకటించింది. మరిన్ని వివరాల కోసం భక్తులు టీటీడీ అధికారిక వైబ్ సైట్ ద్వారా వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది.
- Tags
- laddus
Next Story