విద్యార్థులకు గుడ్ న్యూస్.. ‘దోస్త్’ స్పెషల్ ఫేజ్ ​రిజిస్ట్రేషన్​ కు ఛాన్స్

by  |
విద్యార్థులకు గుడ్ న్యూస్..  ‘దోస్త్’ స్పెషల్ ఫేజ్ ​రిజిస్ట్రేషన్​ కు ఛాన్స్
X

దిశ, తెలంగాణ బ్యూరో: డిగ్రీలో సీటు పొందని విద్యార్థులకు తెలంగాణ ఉన్నత విద్యామండలి గుడ్​న్యూస్​ చెప్పింది. వారికోసం ఈనెల 20వ తేదీ వరకు స్పెషల్​ ఫేజ్​ రిజిస్ట్రేషన్ కు ఛాన్స్​ ఇస్తున్నట్లు తెలిపింది. గతంలో దోస్త్​లో నమోదు చేసుకున్న విద్యార్థులు రూ.400 చెల్లించాల్సిన అవసరం లేదని, కొత్తగా నమోదు చేసుకునే వారు మాత్రం రూ.400 రిజిస్ట్రేషన్​ ఫీజు కింద చెల్లించాల్సి ఉందని స్పష్టం చేసింది. స్పెషల్ ​ఫేజ్ ​సీట్​ అలాట్ మంట్ వివరాలను ఈ నెల 24వ తేదీన వెల్లడిస్తామని పేర్కొంది.

Next Story

Most Viewed