- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
హైదరాబాద్: కరోనాతో కుదేలవుతున్న రైతాంగానికి వాతావరణశాఖ చల్లటి కబురు చెప్పింది. ఈ ఏడాది జూన్ 8నే నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశిస్తాయని వెల్లడించింది. గతేడాది జూన్ 23న ప్రవేశించిన నైరుతి రుతుపనాలు.. ఈసారి ముందుగానే వస్తుండటం విశేషం. ఈ మేరకు దేశంలోకి నైరుతి రుతుపవనాల రాకకు సంబంధించిన తేదీలను ఐఎండీ విడుదల చేసింది. ఇవి జూన్ 1న కేరళను తాకనుండగా, 8న తెలంగాణలోకి ప్రవేశించనున్నాయి. అయితే, ఈ ఏడాది కూడా సాధారణ వర్షపాతమే ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాగా, దేశంలో నైరుతి రుతుపవనాల సీజన్ జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఉంటుంది.
Tags: southwest Monsoon, kerala, telangana, june
Next Story