- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులకు గుడ్ న్యూస్. తెలంగాణ నేటివిటీ ఉన్న ఉద్యోగుల నుంచి ఏపీ ప్రభుత్వం ఆప్షన్లు తీసుకోనున్నది. తెలంగాణ తరహాలోనే స్పౌజ్ కేసుల విషయంలోనూ ఆప్షన్లు తీసుకోవాలని కూడా నిర్ణయించింది. స్పౌజ్ కేసులకు సంబంధించి 2 వేల మంది ఉద్యోగులు ఉంటారని ఓ అంచనాకు వచ్చింది. ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య చైర్మన్ మాట్లాడుతూ.. ఏపీలో పని చేస్తున్న తెలంగాణ స్థానికుల నుంచి ఆప్షన్లను తీసుకునే అంశాన్ని పరిశీలించాలని సీఎంను కోరామని తెలిపారు.
Next Story