- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: రైల్వే బోర్డు చైర్మన్ వీకే యాదవ్ ఓ ప్రకటన చేశారు. రానున్న పది రోజుల్లో 2,600 శ్రామిక్ రైళ్లను నడిపి 36 లక్షల మంది వలస కూలీలను వారి సొంత రాష్ట్రాలకు తరలిస్తామని ఆయన తెలిపారు. ఇప్పటికే 36 లక్షల మందిని తరలించామని చెప్పారు. జూన్ 1 నుంచి పున:ప్రారంభం కానున్న రైళ్లకు పాత ధరలనే చార్జి చేస్తామని, దేశవ్యాప్తంగా 1000 టికెట్ కౌంటర్లను పున:ప్రారంభించినట్లు ఆయన పేర్కొన్నారు.
Next Story