డీఎస్సీ అభ్యర్ధులకు గుడ్ న్యూస్..

by  |
cm-jagan mohanreddy
X

దిశ, వెబ్‌డెస్క్ : ఏపీ ప్రభుత్వం డీఎస్సీ-2008 అభ్యర్ధులకు గుడ్ న్యూస్ చెప్పింది. వారిని కాంట్రాక్టు పద్దతిలో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2,193 మందిని కాంట్రాక్టు విధానంలో ఎస్జీటీలుగా నియమిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేస్తూ ఏపీ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.



Next Story

Most Viewed