పోచారంను క‌లిసిన గొంగిడి దంప‌తులు

by  |
పోచారంను క‌లిసిన గొంగిడి దంప‌తులు
X

దిశ నల్గొండ: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావులను.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మహేందర్‌రెడ్డిలు కలిశారు. తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంకు వైస్ చైర్మన్‎గా మహేందర్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా వీరిని గొంగిడి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదం అందజేశారు.

tag: gongidi sunitha, mahender, meet, pocharam srinivas

Next Story

Most Viewed