- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ నల్గొండ: తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మారావులను.. ప్రభుత్వ విప్ గొంగిడి సునీత, మహేందర్రెడ్డిలు కలిశారు. తెలంగాణ రాష్ట్ర సహకార ఎపెక్స్ బ్యాంకు వైస్ చైర్మన్గా మహేందర్ రెడ్డి ఎన్నికైన సందర్భంగా వీరిని గొంగిడి దంపతులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి లడ్డూ ప్రసాదం అందజేశారు.
tag: gongidi sunitha, mahender, meet, pocharam srinivas
Next Story