- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : కరోనా సమయంలోనూ దేశంలో గోల్డ్ స్మగ్లింగ్ భారీగా సాగుతోంది. విదేశాల నుంచి వస్తున్న ప్రయాణికులు కొత్త కొత్త పద్ధతుల్లో బంగారాన్ని గుట్టు చప్పుడు కాకుండా స్మగ్లింగ్ చేస్తూ అధికారులకు పట్టుబడుతున్నారు. తాజాగా చెన్నై ఎయిర్పోర్టులో దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 1కేజీన్నర బంగారాన్ని కస్టమ్స్ అధికారులు సీజ్ చేశారు.
బంగారాన్ని పేస్టు రూపంలో మార్చి పాదాల కింద దాచి స్మగ్లింగ్ చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో వెంటనే అతన్ని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిపారు.
Next Story