- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. మంగళవారం ఉదయం ఎయిర్పోర్టులో కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పూణె నుంచి హైదరాబాద్ కు ఇండిగో విమానంలో వచ్చిన ప్రయాణికులను తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఒక వ్యక్తి వద్ద 6 బంగారు బిస్కెట్లను గుర్తించారు. పట్టుబడిన బంగారం విలువ సుమారు రూ.91 లక్షలు విలువ చేస్తుందని అధికారులు తెలిపారు. అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Next Story