- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో: దీపావళి పండుగ వేళ బంగారం ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ధనత్రయోదశి సందర్భంగా భారీగా బంగారం అమ్ముడుపోయిన నేపథ్యంలో ధర తగ్గింది. రానున్న పెళ్లిళ్ల సీజన్ నేపథ్యంలో బంగారానికి డిమాండ్ ఏర్పడటంతో పాటు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ఈక్రమంలో బుధవారం 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారంపై రూ.350 తగ్గగా.. వెండిపై రూ.1,364 తగ్గింది. దీంతో హైదరాబాద్ లో తులం బంగారం ధర రూ.49,000 ఉండగా.. కిలో వెండి ధర రూ.64,820గా ఉంది. అంతేకాకుండా, విజయవాడలో తులం బంగారం రూ49,000, కిలో వెండి రూ.64,820 గా ఉంది.
Next Story