- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ధర్మపురి: పుణ్యక్షేత్రమైన ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం గోదావరి హారతి కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించారు. కార్తీక మాసం సందర్భంగా 15 రోజులపాటు సాయంత్రం లక్ష్మీ నృసింహ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 గంటలకు దేవాలయం నుంచి బాజా బజంత్రీలతో గోదావరికి వెళ్లి అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి గోదావరి మాతకు హారతి ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ఈఓ శ్రీనివాస్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Next Story