- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, ఏపీ బ్యూరో : విదేశాలకు వెళ్లేందుకు అనుమతివ్వాలని వైసీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్ షరతును సడలించాలని కోరారు. రెండు వారాలు అనుమతిస్తే ఇండోనేషియా, దుబాయ్ వెళ్తానని విజయసాయిరెడ్డి విజ్ఞప్తి చేశారు. విజయసాయిరెడ్డి విజ్ఞప్తిపై స్పందించిన సీబీఐ కోర్టు కౌంటరు దాఖలు చేయాలని సీబీఐను ఆదేశించింది. అయితే కౌంటర్ దాఖలుకు గడువు ఇవ్వాలని సీబీఐ కోరింది. ఇరువురు విజ్ఞప్తులను పరిశీలించిన సీబీఐ కోర్టు తదుపరి విచారణ ఈ నెల 16కి వాయిదా వేసింది.
Next Story