- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
ఛండీగడ్: హర్యానా సీఎం మనోహర్ లాల్ సంచలన ప్రకటన చేశారు. డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థినులకు పాస్పోర్టులు అందిస్తామని వెల్లడించారు. ఆ పాస్పోర్టు ప్రక్రియ అంతా వారు చదువుతున్న కాలేజీల్లోనే పూర్తిచేస్తామని వివరించారు. 18 నుంచి 25 ఏళ్ల వయసున్న స్కూల్, కాలేజీ, ఐటీఐ విద్యార్థులకు హెల్మెట్లు, లెర్నింగ్ లైసెన్స్లు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్న సీఎం తరగతి గదుల్లో పాఠాలతోపాటు ట్రాఫిక్ నిబంధనలూ బోధించాలని, లైసెన్స్లూ విద్యాసంస్థల ద్వారానే అందజేయాలని అన్నారు.
Next Story