- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, కరీంనగర్: కరోనా నివారణకు దేశవ్యాప్తంగా పలువురు సెలెబ్రిటీల నుంచి సాధారణ పౌరులు సైతం విరాళాలు అందజేసేందుకు ముందుకు వస్తున్నారు. అందులోనూ చిన్నపిల్లలు కూడా ప్రభుత్వానికి తమ వంతు చిరు సాయం అందించడం అందరిచేత మన్ననలు పొందేలా చేస్తోంది. వివరాల్లోకివెళితే..జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణానికి చెందిన కట్కూరి అంజనా గత కొంతకాలంగా కిడ్డీ బ్యాంకులో దాచుకున్న సొమ్మును తన తండ్రికి అందజేసింది. శానిటైజర్ కిట్స్ కొనుగోలు చేసి కరోనా వ్యాప్తి నివారణకు నిరంతరం కృషి చేస్తున్న విలేకరులకు అందించాలని తండ్రిని కోరింది. ఐదో తరగతి చదువుతున్న అంజనా.. తన ఔదార్యాన్ని ప్రదర్శించిన తీరును చూసిన రిపోర్టర్స్ ఆమె ఆలోచన విధానానికి, సమాజంలో పలువురికి సాయం చేయాలనుకునే ఆమె ధృక్ఫథాన్ని అభినందించారు.
Tags: reporter, kiddy bank, girl, corona, lockdown
Next Story