- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ,వెబ్డెస్క్
మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో బుధవారం దారుణం చోటుచేసుకుంది.ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై ఓ అగంతకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు.దీంతో అవమానం భరించలేక ఆ బాలిక కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.అప్పటికే ఆమెకు గాయాలు తీవ్రతరం కావడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుని కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
Next Story