- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్ : గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొత్తగా 55 థీమ్ పార్కులను ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వచ్చే ఏడాది డిసెంబర్ లోపు వీటి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని వెల్లడించారు. ఇదివరకు హైదరాబాద్లో రూపుదిద్దుకున్న సాధారణ పార్కుల వలే కాకుండా, కొత్తదనంతో థీమ్ పార్కులను తీసుకొచ్చే యోచనలో జీహెచ్ఎంసీ ఉందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా వివరించారు.
Next Story