- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, న్యూస్ బ్యూరో :
కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపులకు కూడా మినహాయింపునిస్తున్నట్టు జీహెచ్ఎంసీ ప్రకటించింది. లాక్డౌన్ విధించడంతో అన్ని రకాల లోన్లపై ఆర్బీఐ మారిటోరియం విధించి సామాన్యులకు ఊరట కలిగించిన విషయం తెలిసిందే. బల్దియా పరిధిలోని ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపుదారులకు కూడా 2019-2020 ఆర్థిక సంవత్సరానికి మూడు నెలల పాటు అంటే జూన్ 30 వరకు మినహాయింపునిచ్చారు. ఈ బకాయిలకు సంబంధించి ఎలాంటి అదనపు చార్జీలు కూడా విధించడం లేదు.
Tags: Lock down, property tax, GHMC, RBI, Loans
Next Story