- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, సికింద్రాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్ను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలసి డిప్యూటీ మేయర్ రాజభవన్కు వెళ్లారు. డిసెంబర్ 9 వ తేదిన జరగనున్న తమ చిన్న కూతురు తేజస్వి వివాహ వేడుకకు రావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానం పలికారు.
Next Story