గవర్నర్ ‘తమిళి సై సౌందరరాజన్’కు వివాహ ఆహ్వానం

by  |
గవర్నర్ ‘తమిళి సై సౌందరరాజన్’కు వివాహ ఆహ్వానం
X

దిశ, సికింద్రాబాద్ : రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర్ రాజన్‌ను జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి మర్యాద పూర్వకంగా కలిశారు. మంగళవారం టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్ రెడ్డితో కలసి డిప్యూటీ మేయర్ రాజభవన్‌కు వెళ్లారు. డిసెంబర్ 9 వ తేదిన జరగనున్న తమ చిన్న కూతురు తేజస్వి వివాహ వేడుకకు రావాలని వివాహ ఆహ్వాన పత్రికను అందజేసి ఆహ్వానం పలికారు.

Next Story

Most Viewed