- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: పెండింగ్ బిల్లులపై హైదరాబాద్లోని జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో కాంట్రాక్టర్లు సమావేశం అయ్యారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు రాబట్టేందుకు కార్యచరణతో పాటు.. అసోసియేషన్ కమిటీ ఎన్నికపైనా సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. నెలన్నర నుంచి పనులు నిలిపివేసిన కాంట్రాక్టర్లు సమ్మె చేస్తోన్న విషయం తెలిసిందే. ఆరోగ్య సమస్యలు వచ్చినా.. బిల్లులు చెల్లించడం లేదని కాంట్రాక్టర్లు ఆందోళన చెందుతున్నారు. దీనికి స్పందించిన జీహెచ్ఎంసీ.. ఫిబ్రవరి వరకు పెండింగ్ బిల్లులు అన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చారు.
Next Story