- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఛైర్మన్ గంటా చక్రపాణి ఈ నెల 17న పదవీ విరమణ చేయనున్నారు. ఆయనతో పాటు మరో ముగ్గురు సభ్యుల పదవీ కాలం కూడా అదే రోజు ఆరేండ్లు పూర్తవుతోంది. కమిషన్ సభ్యుల్లో సి.విఠల్, బీ. చంద్రావతి, ఎండీ.మతీనుద్దీన్ ఖాద్రి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొట్టమొదటి ఛైర్మన్గా గంటా చక్రపాణి బాధ్యతలను 2014 డిసెంబర్ 18న స్వీకరించారు.
Next Story