- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్డెస్క్: కరోనా కారణంగా నిరవధికంగా వాయిదా పడ్డ ఐపీఎల్-21పై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ క్లారిటీ ఇచ్చారు. మిగిలిన మ్యాచ్లను ఇండియాలోనే నిర్వహించే అవకాశం లేదన్నారు. ఐపీఎల్ మిగతా మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చేందుకు చాలా దేశాల బోర్డులు బీసీసీఐని సంప్రదిస్తున్నాయని, త్వరలోనే నిర్ణయం తీసుకుంటామన్నారు.
ఇప్పటికే శ్రీలంక, యూఏఈ, వార్విక్ షైర్, సర్రే, మెరిల్బోన్ క్రికెట్ క్లబ్లు ఐపీఎల్కు అతిథ్యమిచ్చేందుకు ముందుకొచ్చాయని గంగూలీ తెలిపారు. ఐపీఎల్-21 తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతుందనేది ఇప్పుడే చెప్పలేమన్నారు.
Next Story