- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ లో ఒక డీఎస్పీ సహా 8 మంది పోలీసులను పొట్టనబెట్టుకున్న కరుడుగట్టిన రౌడీషీటర్ వికాస్ దూబే హతమయ్యాడు. నిన్న అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఉజ్జయిని నుంచి ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ కు తరలిస్తుండగా కారు శుక్రవారం ఉదయం బోల్తా కొట్టింది. ఈ సమయంలో వికాస్ దూబే పారిపోయేందుకు ప్రయత్నించాడని, దీంతో వెంటనే పోలీసులు కాల్పులు జరపడంతో వికాస్ దూబే మృతిచెందినట్లు సమాచారం. అతడి మృతదేహాన్ని కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిసింది.
Next Story