- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని రోహిణీ కోర్టు ఆవరణలో దుండగులు శుక్రవారం కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల్లో గ్యాంగ్స్టర్ జితేందర్తో సహా నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఓ కేసు విషయంలో రోహిణీ కోర్టుకు వచ్చిన జితేందర్పై రూమ్ నెంబర్ 207 వద్ద లాయర్ దుస్తుల్లో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. దీంతో జితేందర్ మరణించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story