బిగ్ బ్రేకింగ్: కోర్టులో కాల్పులు.. గ్యాంగ్‌స్టర్ జితేందర్ మృతి

by  |
Gangster Jitender
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఢిల్లీలోని రోహిణీ కోర్టు ఆవరణలో దుండగులు శుక్రవారం కాల్పులకు పాల్పడ్డారు. ఈ ఘటనతో దేశ రాజధాని ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ కాల్పుల్లో గ్యాంగ్‌స్టర్ జితేందర్‌తో సహా నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. ఓ కేసు విషయంలో రోహిణీ కోర్టుకు వచ్చిన జితేందర్‌పై రూమ్ నెంబర్ 207 వద్ద లాయర్ దుస్తుల్లో వచ్చిన దుండగులు కాల్పులు జరిపారు. దీంతో జితేందర్ మరణించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story

Most Viewed