- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఆవరణలోగాంధీ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర పోరాటంలో గాంధీ చేసిన సేవలను, ప్రజలకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ప్రొటెం చెర్మెన్ భూపాల్ రెడ్డి,మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ , ఎమ్మెల్సీలు కవిత , నవీన్ రావు , తేరా చిన్నప రెడ్డి , వీజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Next Story