అసెంబ్లీలో గాంధీ జయంతి వేడుకలు..

by  |
అసెంబ్లీలో గాంధీ జయంతి వేడుకలు..
X

దిశ, తెలంగాణ బ్యూరో : అసెంబ్లీ ఆవరణలోగాంధీ జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. గాంధీ విగ్రహంకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. స్వతంత్ర పోరాటంలో గాంధీ చేసిన సేవలను, ప్రజలకు ఆయన చేసిన కృషిని కొనియాడారు. ఈ కార్యక్రమంలో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ప్రొటెం చెర్మెన్ భూపాల్ రెడ్డి,మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ సంతోష్ , ఎమ్మెల్సీలు కవిత , నవీన్ రావు , తేరా చిన్నప రెడ్డి , వీజి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story